MGM Scam | ఎంజీఎంలో కుంభకోణంపై.. విచారణకు వెనకడుగు!
వరంగల్ ఎంజీఎం : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రి ఎంజీఎంలో జరిగిన భారీ కుంభకోణం (MGM Scam)పై ఎంజీఎం అధికారులు,…
వరంగల్ ఎంజీఎం : మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రి ఎంజీఎంలో జరిగిన భారీ కుంభకోణం (MGM Scam)పై ఎంజీఎం అధికారులు, సంబంధిత ఉన్నత అధికారులు విచారణకు వెనకడుగు వేయడంపై పలువురికి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంజీఎంలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు మీడియాలో, పత్రికల్లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత 3 సంవత్సరాలనుండి “క్రిష్ణా కన్స్ట్రక్షన్” సంస్థ కొన్ని కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు బల్ల గుద్దినట్లు వస్తున్నా కూడా.. అధికారులు కనీసం…
MGM Hospital Scam | వరంగల్ ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా పేదలకు వైద్య సేవలు అందిస్తున్న మహాత్మా గాంధీ మెమోరియల్ ఆసుపత్రి ఎంజీఎంలో అవినీతి గద్దలు కోట్ల రూపాయలను ఎత్తుకొని పోయారు. చాలీ చాలని బడ్జెట్ తో, ప్రజల సొమ్ముతో కాలం ఎల్లదీస్తున్న ఎంజీఎం ఆసుపత్రిలో.. “మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా” ఎంజీఎంకు కేటాయించిన కోట్ల రూపాయలను ఓ కాంట్రాక్టర్ కాజేశాడన్న వార్తలు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. 5-8 కోట్ల రూపాయలకు…
Driving License Rules | హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ జారీ విధానంలో కీలకమైన మార్పులు (Driving License Rules) చేసింది. ఇప్పడి వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే రెండు దశల విధానం అమలులో ఉండే ది. కానీ, ఇకపై మూడు దశల విధానం ద్వారా మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ పొందేలా గైడ్ లైన్స్ను రూపొందించారు. బాధ్య తాయుతమైన డ్రైవర్లను తయారు చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం…
Mulugu | వరంగల్ /ములుగు జిల్లా : ఆయన ఓ బాధ్యత కలిగిన మండల తహసీల్దార్. ప్రజలకు, మహిళా లోకానికి, సమాజానికి ఆదర్శంగా నిలువాల్సిన బాధ్యత కలిగిన ఎమ్మార్వో. కానీ.. కట్టుకున్న భార్యను వదిలేసి.. మరో వివాహితతో సహా జీవనం చేస్తూ.. తనను నమ్ముకొని పెళ్లాడిన సొంత భార్యనే మోసం చేశాడు. ఇద్దరు పిల్లలు సంతానం కలిగిన తర్వాత.. కట్టుకున్న భార్యను వదిలేసి, మరో మహిళతో సహా జీవనం చేస్తూ, సొంత భార్యకు, రక్తం పంచుకొని పుట్టిన…
వరంగల్ : ఘంటారావమ్ వరుస కథనాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ‘తీగ లాగితే డొంక కదిలిన’ చందంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల, 20 దళారుల, ఏజెంట్ల అవినీతి బాగోతం తవ్వినకొద్ది బయటపడుతోంది.వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారుల ఆకస్మిక దాడులు (ACB Raids) చేసిన నేపథ్యంలో.. కార్యాలయంలో తిష్టవేసిన ఇరవై మంది దళారులను పట్టుకొగా, లెక్కల్లో లేని లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్ ఖాతాలకు మొబైల్…
(బీ కే) ప్రత్యేక ప్రతినిధి, ఘంటారావమ్ : వరంగల్, హన్మకొండ -వడ్డేపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబి అధికారులు మెరుపు దాడులు చేశారు. ఏసీబి మెరుపు దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పలు రిజిస్టర్ కార్యాలయాల్లో అక్రమాలు, అవినీతి చోటు చేసుకుందని, చట్టాలను చుట్టాలుగా మార్చుకొని కొందరు సబ్ రిజిస్ట్రార్లు ఇష్టరాజ్యాంగా డాక్యుమెంట్లు చేస్తున్నారని, నిబంధనలను పాతరేసి కాసులే ధ్యేయంగా కొందరు వ్యవహారిస్తున్నారని, డాక్యుమెంట్ల రైటర్ల పెత్తనం పెరిగిపోయిందని “రిజిస్ట్రేషన్ల శాఖలో మా ఇష్టం” అను శీర్షికతో ‘ఘంటారావమ్…
Fortified Rice Benefits | రేషన్ బియ్యంలో తేలియాడే గింజలను ప్లాస్టిక్ బియ్యంగా భావించే అపోహ చాలా మందిలో ఉంది. అవి కేంద్ర ప్రభుత్వం పోషకాహార లోపం నివారణకు కలిపే ఫోర్టిఫైడ్ రైస్. గర్భిణీ స్త్రీలు, పదేళ్లలోపు పిల్లలలో రక్తహీనతను తగ్గించి, వారికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది. ఈ బియ్యాన్ని విస్మరించకుండా తినడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. రేషన్ షాపుల ద్వారా లభించే బియ్యంలో కొన్ని విచిత్రమైన గింజలు తేలియాడడం, వాటిని నొక్కినప్పుడు సాగడం చూసి చాలామంది…
కె. బి. ధర్మ ప్రకాశ్, జనవిజ్ఞాన వేదిక, తెలంగాణ Geopolitics Global Wars Analysis | ప్రపంచంలో ఎక్కడో యుద్ధం జరుగుతోంది. ఎక్కడో ఆంక్షలు విధించబడుతున్నాయి. ఇంకెక్కడో చమురు సరఫరా ఆగిపోతోంది. మరోవైపు తైవాన్, ఇరాన్, రష్యా, వెనిజులా, గాజా, ఉక్రెయిన్, దక్షిణ చైనా సముద్రం వంటి ప్రాంతాలు వరుసగా ప్రపంచ వార్తల్లో కనిపిస్తున్నాయి. సాధారణ పాఠకుడికి ఇవన్నీ వేర్వేరు సంఘటనల్లా అనిపించవచ్చు. కానీ లోతుగా చూస్తే, ఇవన్నీ ఒక పెద్ద అంతర్జాతీయ శక్తి పోటీకి చెందిన…
Summer Holidays 2026 | ఎండలు దంచికొడుతున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల షెడ్యూల్ను అధికారికంగా ఖరారు చేసింది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని స్కూళ్లకు సెలవులను అధికారులు ముందుగానే ప్రకటించారు. 48 రోజుల పాటు సెలవులు.. విద్యాశాఖ తాజా ప్రకటన ప్రకారం.. తెలంగాణలోని స్కూళ్లకు ఈ ఏడాది ఏకంగా 48 రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఏప్రిల్…
Heart attack alert | మెడికల్ టెస్టుల్లో ఓకే.. కానీ గుండె పనితీరు నాట్ ఒకే అంటున్నారు వైద్యులు.. మెడికల్ టెస్టుల్లో అంతా నార్మల్ అని ఉన్న సరే, భారతీయులకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రి అధ్యయనంలో వెల్లడైంది. ఏం చెప్పారు: డాక్టర్ మోహిత్ దయాల్ గుప్తా నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనంలో ఒక షాకింగ్ విషయం తెలిసింది. గుండెపోటు వచ్చిన భారతీయుల్లో 80 శాతం మందికి, అంతకుముందు చేసిన…