India census-2026 | జనగణనకు ముహూర్తం ఫిక్స్.. ఈసారి ‘కుల గణన’ కూడా!
న్యూఢిల్లీ: దేశంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనాభా లెక్కల (Census) ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి తొలి విడత జనగణన ప్రారంభం కానుంది. ఈసారి జనాభా లెక్కలతో పాటు ‘కుల గణన’ కూడా చేపట్టడం విశేషం. పౌరులు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం ఈసారి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. తొలిసారిగా ‘సెల్ఫ్-ఎన్యుమరేషన్’ (స్వయంగా నమోదు) ఈ సారి జనగణనలో అతిపెద్ద మార్పు ఏమిటంటే.. పౌరులు ఎన్యుమరేటర్లు ఇంటికి…
