ఉద్యోగులకు మొండిచేయి!
Telangana Govt Employees Protest | ప్రభుత్వానికి మంచిపేరు రావాలంటే ఉద్యోగులు సక్రమంగా పనిచేయాల్సి ఉంటుంది. వారు సక్రమంగా పనిచేయాలంటే వారికి అవసరమైన వసతులు, వారి సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వారిని విస్మరించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారి న్యాయమైన డిమాండ్లు పక్కనపెట్టిన ప్రభుత్వ విధానాలపై కొలువుదారులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. డీఏలు, పీఆర్సీ లాంటి ఆకాంక్షలను ప్రభుత్వం అటకెక్కించడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లపై సర్కారు దిగొచ్చినట్టు చేసి…..
